Next Post
మంత్రిపై దాడి చేసిన వ్యక్తికి టీడీపీకి సంబంధం లేదు?: కొల్లు రవీంద్ర
Sun Nov 29 , 2020
మచిలీపట్నం: మచిలీపట్నంలో ఆదివారం మంత్రి పేర్ని నానిపై దాడి జరిగిందన్న వార్త కలకలం రేపింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి మంత్రిపై తాపీతో దాడికి యత్నించినట్టు వార్తలు వచ్చాయి. అయితే నాగేశ్వరరావు టీడీపీకి చెందిన వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆ వ్యక్తితో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉపాధి లేక కార్మికులు ఆక్రోశం వ్యక్తం చేస్తుంటే, టీడీపీ […]

You May Like
-
7 months ago
‘వైఎస్సార్ ఆసరా’కు సీఎం జగన్ శ్రీకారం
-
8 months ago
రెవెన్యూ బిల్లులోని ముఖ్యాంశాలు ఇవే..
-
7 months ago
జైల్లో రియాకు కనీసం ఫ్యాన్, బెడ్ కూడా లేవట..!
-
8 months ago
‘మనసు మమత’ టీవీ సీరియల్ నటి శ్రావణి బలవన్మరణం…